Saturday, May 11, 2024

మిషన్‌ భగీరథ అధికారులతో సమీక్షా

బెల్లంపల్లి : బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మిషన్‌ భగీరథ డీఈ, ఏఈ, ఇతర అధికారులతో ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో
పెండింగ్‌ పనులను అతిత్వరగా పూర్తి చేసి మండలంలో త్రాగునీటి సమస్య లేకుండా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రాణి-సురేష్‌, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement