Friday, May 17, 2024

Manchiryala: చెన్నూరులో ఉద్రిక్త‌త‌

మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ప్రాంతంలో ఇరువర్గాలకు చెందిన వారు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement