Saturday, May 4, 2024

జల దిగ్బంధంలో మంచిర్యాల పట్టణం

మంచిర్యాల టౌన్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంచిర్యాల పట్టణం జల దిగ్బంధమైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో పాటు రాళ్ళవాగు పొంగిపొర్లడంతో మెదరివాడ, ఎన్ టిఆర్ నగర్, రామ్ నగర్, పద్మశాలి కాలనీలు నీట మునిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ఉధృతి ఇంకా పెరగనుందనే సమాచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement