Saturday, May 18, 2024

కల్లాల నిర్మాణాలపై అవగాహన..

బెల్లంపల్లి : రైతులు తమ పొలాల్లో సిమెంట్‌ కల్లాలను నిర్మించుకోవాలని, అలా నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.75000 వరకు చెల్లిస్తుందని, ముందుగా రైతులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని, జాబ్‌ కార్డు, పట్టా పాస్‌ పుస్తకం ఉన్న వారు దీనికి అర్హులని ఏఓ ప్రేమ్‌కుమార్‌ పేర్కొన్నారు. రైతు కల్లాల నిర్మాణాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఏమైనా సందేహాలు ఉంటే ఏఈఓను సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement