Sunday, April 28, 2024

ఆస్థి పన్నుపై అవగాహన..

బెల్లంపల్లి : పట్టణంలోని 33వ వార్డు హనుమాన్‌ బస్తీలో ఆస్థి పన్నుపై వార్డు ప్రజలకు వార్డు కౌన్సిలర్‌ ఉమాదేవి అవగాహన కల్పించి బకాయిలు ఉన్న వారితో బకాయిలను కట్టించారు. ఆస్థి పన్ను బాకాయిలు 90 శాతం వడ్డీ మాఫీ వస్తుందని, ఈ మడ్డీ మాఫీ మార్చి 31 రాత్రి వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్‌ కలెక్టర్‌ లక్ష్మణ్‌, తెరాస నాయకులు పోలు శ్రీనివాస్‌, కాసర్ల రమేష్‌, గుంటి వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement