Friday, May 3, 2024

శ్రీసీతారాముల కల్యాణానికి విగ్రహాలు అందజేత

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడ శ్రీభక్తాంజనేయ షిర్డీసాయి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శ్రీసీతా-రాముల కళ్యాణం కోసం దాత వేముల నాగరాజు-మౌనిక దంపతులు, కుటుంబసభ్యులు శ్రీతన్‌, రాధాకృష్ణలు శ్రీసీతా-రాముల విగ్రహాలతో పాటు లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వార్ల విగ్రహాలను ఆలయానికి అందజేశారు. రాములవారి కళ్యాణం కోసం విగ్రహాలను అందజేసిన వేముల నాగరాజును ఆలయ కమిటీ చైర్మన్‌, 13వ వార్డు కౌన్సిలర్‌ నల్ల శంకర్‌, ఆలయ అర్చకుడు సంగర్సు సంతోష్‌కుమార్‌లు శాలువా కప్పి సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement