Monday, May 6, 2024

మున్సిపల్‌ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని 20వ వార్డు కౌన్సిలర్‌ గోషిక రమేష్‌ ఇటీవల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తండ్రి దుర్గం స్మారకార్థం నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో 20వ వార్డు గెలుపొంది బహుమతి అందుకున్నాడు.కాగా మున్సిపల్‌ కార్మికుడు ఎ.వెంకటేష్‌కు గత కొంత కాలం క్రితం యాక్సిడెంట్‌ అయింది. దాంతో అతని తల్లికి 20వ వార్డు కౌన్సిలర్‌ గోషిక రమేష్‌ రూ.30వేల చెక్కును అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement