Friday, May 17, 2024

ఎక్స్‌ప్లోరేషన్‌ డ్రిల్లులను కొనసాగించాలి..

బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ఎక్స్‌ప్లోరేషన్‌లో డ్రిల్లులను కొనసాగించాలని, డిపార్ట్‌మెంట్లను ఇక్కడనే ఉంచాలని కోరుతూ బెల్లంపల్లికి వచ్చిన ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగం జీఎం శ్రీనివాస్‌రావుకు టీబీజీకెఎస్‌ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకెఎస్‌ నాయకులు గెల్లి రాజలింగు, కలాలి నర్సయ్య, కోగిరాల రవీంధర్‌, సిరిశెట్టి సత్యనారాయణ, కొమ్మెర లక్ష్మణ్‌, మైదం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement