Tuesday, April 30, 2024

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం..

బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలంలో మాజీ మంత్రి గడ్డం వినోద్‌ వెంకటస్వామి పర్యటించారు. కాగా మండలంలోని దుర్గం రాజు కుమారుడు మహేందర్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకొని పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement