Sunday, April 28, 2024

దుర్గం రాజం జ్ఞాపకార్థం కమాన్‌..

బెల్లంపల్లి : నియోజకవర్గంలోని నెన్నెల మండలంలో ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఆయన తండ్రి దుర్గం రాజం జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కమానాను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రమాదేవి, జెడ్‌పీటీసీ శారద, మండల ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement