Friday, March 29, 2024

డంపింగ్‌ యార్డులు ప్రారంభం..

బెల్లంపల్లి : నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్‌లో నిర్మించిన శ్మశానవాటిక, డంపింగ్‌ యార్డులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు అన్నివిధాల సౌకర్యాల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, దీన్ని ప్రతీఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్‌పీటీసీ శ్యామల, మండల ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement