Thursday, May 2, 2024

కరోనాపై పోలీసుల అవగాహన..

బెల్లంపల్లి : మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో గ్రామస్తులకు తాళ్లగురిజాల పోలీసులు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తాళ్లపల్లి అశోక్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ చంద్రశేఖర్‌, ఏఎస్సై లింగన్న, సిబ్బంది విశ్వేశ్వర్‌, మురళి, విజయ్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement