Friday, May 3, 2024

ఫ్రీడ‌మ్ కప్ క్రీడలను ప్రారంభించిన కలెక్టర్

నస్పూర్, (మంచిర్యాల) : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా స్థాయి క్రీడలను శ్రీరాంపూర్ సింగరేణి ప్రగతి మైదానంలో గురువారం జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి (ఐఏఎస్), మంచిర్యాల ఇన్‌చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ (ఐపీఎస్), జైపూర్ ఏసీపీ నరేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement