Tuesday, May 7, 2024

ADB: యువకుడు అదృశ్యం

ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 15, (ప్రభ న్యూస్): నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం గోసంపల్లి గ్రామానికి చెందిన కళ్ళెం కుమార్ గురువారం సాయంత్రం నుండి కనిపించడం లేదు. దీంతో అతడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఖానాపూర్ ఎస్ఐ శంకర్ తెలిపారు.సాయంత్రం సమయం సుమారు ఏడు గంటల సమయంలో ఇంటి నుండి బయలుదేరి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement