Sunday, April 28, 2024

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన బోథ్ ఎమ్మెల్యే

గుడిహత్నూర్, ప్రభ న్యూస్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ‌ద్ద రూ.19 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, మండల కన్వినర్ కరాడ్ బ్రహ్మానంద్, బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు అబ్దుల్లా, స్థానిక సర్పంచ్ జాదవ్ సునీత రమేష్, మండల శాఖ సీనియర్ నాయకులూ కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement