Monday, May 20, 2024

హీరో రాజశేఖర్‌ ఇంట విషాదం

యాంగ్రీ హీరో రాజశేఖర్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. రాజశేఖర్ తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) కన్నుమూశారు గతకొంతకాలగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

కాగా, వరదరాజన్‌ చెన్నై డీసీపీగా చేసి రిటైర్‌ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. రాజశేఖర్‌ ఆయనకు రెండో సంతానం. వరదరాజన్‌ భౌతికకాయాన్ని శుక్రవారం చెన్నై తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: చీకట్లు నింపిన దీపావళి.. ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు

Advertisement

తాజా వార్తలు

Advertisement