Tuesday, May 21, 2024

ఆర్కిటెక్చర్‌ కోర్సులో 830 అడ్మిషన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జేఎన్‌టీయూ పరిధిలో 830 ఆర్కిటెక్చర్‌ కోర్సు సీట్లను భర్తీ చేయనున్నట్లు యూనివర్సిటీ కన్వీనర్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆర్కిటెక్చర్‌ కోర్సు అడ్మిషన్ల కమిటీ సమావేశమైంది. ఆడ్మిషన్ల ప్రక్రియ కోసం ఈ నెల 23న నోటిఫికేషన్‌ వెలువరించనున్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement