Sunday, May 19, 2024

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నార్కొటిక్స్ బ్యూరో అధికారులు హైదరాబాద్‌ లో 3 కేజీల డ్రగ్స్‌ పట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు పంపించే పార్శిల్‌లో ఈ డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెన్నైకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ఈ పార్శిల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహానికి సంబంధించన నిందితుడిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు: మల్లు రవి

Advertisement

తాజా వార్తలు

Advertisement