Saturday, May 4, 2024

NZB: లారీని ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు దుర్మరణం

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. క్యాబిన్ లో మరో ఇద్దరు ఇరుక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement