Wednesday, May 15, 2024

టెట్‌కు 2.23 లక్షల దరఖాస్తులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌)-2023కు మొత్తం 2,23,811 మంది దరాఖాస్తు చేసుకున్నారు. అయితే పేపర్‌-1కు 68,062 దరఖాస్తులు, పేపర్‌-2కు 12,815 దరఖాస్తులు చేసుకోగా రెండు పేపర్లకు కలిపి 1,42,934 దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా పేమెంట్స్‌ చేసినవారు 2,32,231కాగా,వచ్చిన దరఖాస్తులు 2,23,811 ఉన్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement