Tuesday, April 30, 2024

యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతం – జ‌స్టిస్ ఓకే తిరు కె రామ‌కృష్ణ‌న్

నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ సౌత్ జోన్ స‌భ్యులు, జ‌స్టిస్ ఓకే తిరు కె రామ‌కృష్ణ‌న్ కుటుంబ‌స‌మేతంగా యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జస్టిస్ కుటుంబ సభ్యులకు ఆర్చకులు చతుర్వేద ఆశీర్వచనంతో పాటు స్వామి వారి ప్రసాదం ఇచ్చారు.అనంతరం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నూతన ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. ఆయన వెంట ఆర్డీవో భూపాల్ రెడ్డి, తహసీల్దార్ రాము తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement