Thursday, May 2, 2024

WTC Final: లంచ్ బ్రేక్.. భారత్ స్కోరు 260/6

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లో జరుగుతోంది. ఈమ్యాచ్ లో మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ప్రారంభమైనప్పటి నుంచి లంచ్ బ్రేక్ వరకు భారత్ జట్టు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయం వరకు అంజిక్య రహానే 89 పరుగులు, శార్ధుల్ ఠాకూర్ 36 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement