Thursday, May 2, 2024

Flash: కేటిపిపి అధికారుల నిర్లక్ష్యం.. మరో కార్మికుడికి గాయాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ విద్యుత్ థర్మల్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంతో మరో కార్మికుడికి గాయాలయ్యాయి. కాకతీయ థర్మల్ ఫవర్ ప్రాజెక్ట్ -1 బాటమ్ యాష్ దగ్గర శుక్రవారం ఉదయం షిఫ్ట్ లో పనిచేస్తున్న కె.రాజు అనే ఆర్టిజన్ కార్మికునిపై భారీ పైపు పై నుండి పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు గుట్టుచప్పుడు కాకుండ కార్మికున్ని కేటిపిపి హాస్పిటల్ తరలించి తలకు 5 కుట్లు వేయించారు. అనంతరం అక్కడి నుండి గోప్యంగా కార్మికుని ఇంటికి పంపించినట్లు సమాచారం. వరుస ప్రమాదాలతో కెటిపిపి, కార్మికులు,వారి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement