Saturday, May 4, 2024

తడబడుతున్న ఇండియా.. 12 పరుగులకే రెండు వికెట్లు..

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ జట్టు బ్యాట్స్ మెన్లు తడబడుతున్నారు. 12 పరుగులకే భారత్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. మూడు పరుగుల వద్ద కెప్టెన్ కేఎల్ రాహుల్ ఔట్ కాగా.. ఛటేశ్వర్ పుజారా 12 పరుగుల వద్ద ఔటయ్యింది. కేఎల్ రాహుల్ రెండు పరుగులు చేసి ఔట్ కాగా, ఛటేశ్వర్ పుజారా 6 పరుగులు చేసి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement