Thursday, May 2, 2024

Cricket : భార‌త్ తో వ‌న్డే సిరీస్ ను సీరియ‌స్ గా తీసుకుంటాం.. టామ్ లాథ‌మ్

భార‌త్ తో వ‌న్డే సిరీస్ ను సీరియ‌స్ గా తీసుకుంటామ‌ని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథ‌మ్ తెలిపారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… విలియ‌మ్స‌న్, సౌథీ లేక‌పోవ‌డంతో యంగ్ ప్లేయ‌ర్స్ కు అవ‌కాశ‌మిచ్చామ‌న్నారు. పాకిస్తాన్ తో 2-1 తేడాతో సిరీస్ గెలిచామ‌న్నారు. ఇండియా పిచ్ లు బ్యాటింగ్, బౌలింగ్ కు అనుకూల‌మ‌న్నారు. అంద‌రం ఐపీఎల్ లో క‌లిసే ఆడాం కాబ‌ట్టి.. ఎవ‌రి ఆట తీరు ఏంటో త‌మ‌కు తెలుస‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement