Monday, April 29, 2024

Big Breaking | ముంబయి జూహీబీచ్​లో దారుణం.. అలల తాకిడికి ఆరుగురు గల్లంతు

అరేబియా మహా సముద్రంలో ఎర్రడ్డ తుపాను బిపొర్జాయ్​ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ముంబయి తీరంలో అలలు ప్రకంపణలు రేపుతున్నాయి. ముంబయిలోని జూహి బీచ్​ వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నాయి. సముద్రం ఆటుపోట్లతో ఆరుగురు గల్లంతయ్యారు. సరదాగా బీచ్​ ఒడ్డున గడుపుదామని వెళ్లిన వారు తుపాను అలలకు కొట్టుకుపోయారు. వీరిలో స్థానికులు ఇద్దరికి అతి కష్టమ్మీద కాపాడగలిగారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement