Friday, May 3, 2024

బ‌ర్రెల మంద‌ను ఢీకొన్న వందేభార‌త్ ఎక్స్ ప్రెస్-ధ్వంస‌మైన ఇంజిన్ ముందుభాగం

ముంబై సెంట్ర‌ల్ నుంచి గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ కి వెళ్తోన్న వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ ప్ర‌మాదానికి గుర‌యింది. రైలు బ‌ర్రెల మంద‌ను ఢీకొన్న‌ది. ఇవాళ ఉద‌యం 11.15 నిమిషాల‌కు వ‌త్వా స్టేష‌న్ నుంచి మ‌ణిన‌గ‌ర్ మ‌ధ్య ఉన్న రైల్వేలైన్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌మాదం వ‌ల్ల ఇంజిన్ ముందు భాగం ధ్వంస‌మైన‌ట్లు ప‌శ్చిమ రైల్వే సీనియ‌ర్ పీఆర్వో జేకే జ‌యంత్ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement