Thursday, May 16, 2024

ఖైదీల‌ను యుద్దానికి సిద్దం చేస్తున్న ఉక్రెయిన్

ఉక్రెయిన్ ర‌ష్యాపై యుద్దానికి ఖైదీల‌ను సిద్దం చేస్తోంది. ర‌ష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తుండ‌డంతో దేశం కోసం యుద్దం చేయాలనుకునే అందరికీ ఆయుధాలను ఇస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుకు ఆ దేశ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. వేలాది మంది ఆయుధాలను చేతపట్టి స్వచ్ఛందంగా యుద్ధ రంగంలోకి దిగారు. మరోవైపు ఉక్రెయిన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేస్తోంది. సైనిక నేపథ్యమున్న వారిని, పలు నేరాల్లో అనుమానితులుగా ఉన్న వారిని విడుదల చేస్తోంది. వీరంతా ఉక్రెయిన్ తరపున రష్యాపై యుద్ధం చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement