Sunday, May 19, 2024

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయ‌న‌ విజయవాడకు రానున్నారు. పర్యటనలో భాగంగా మార్చి 1న గుంటూరు, మంగళగిరిలోని పలు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన‌నున్నారు. అలాగే మార్చి 2న ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్, ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మార్చి 3న ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్ శిక్షణార్థులతో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో ఉప‌రాష్ట్ర‌ప‌తి పాల్గొన‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement