Monday, April 29, 2024

క్షేమంగా తీసుకొస్తాం.. త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డొద్దు : కిష‌న్ రెడ్డి

ఉక్రెయిన్ ఉన్న విద్యార్థుల‌ను క్షేమంగా తీసుకొస్తామ‌ని… త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డొద్ద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులను తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రష్యా, ఉక్రెయిన్‌తో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు వెళ్తున్నారని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement