Thursday, May 16, 2024

Breaking: చెక్‌డ్యామ్‌లో ఈత‌కు వెళ్లి ఇద్ద‌రు యువ‌కులు మృతి.. మ‌రో ఇద్ద‌రు సేఫ్‌

రంగారెడ్డి జిల్లాలో విషాదం నెల‌కొంది. పెద్ద అంబ‌ర్‌పేట్‌లో ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం న‌లుగురు యువ‌కులు చెక్‌డ్యామ్‌లో ఈత‌కు వెళ్లారు. ఓఆర్ ఆర్ స‌మీపంలోని ఈ చెక్‌డ్యామ్ లో ఈత కొడుతుంటే ఇద్ద‌రు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరిని స్థానికులు కాపాడారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement