Saturday, April 27, 2024

Breaking: టీఎస్ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా

తెలంగాణ శాసనసభా సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యేల మృతికి అసెంబ్లీలో సంతాపం తెలిపారు. మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్ రెడ్డి మృతికి అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు సభ మౌనం పాటించింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement