Tuesday, May 7, 2024

Tragedy: విధిరాత అంటే ఇట్ల‌నే ఉంట‌దా.. మొన్న తండ్రి.. ఇప్పుడు త‌ల్లి..

కొంతకాలం క్రితం తండ్రి చ‌నిపోయాడు.. ఇప్పుడేమో అనారోగ్యంతో తల్లి చ‌నిపోయింది. దీంతో ఐదేండ్ల పాప‌ అనాథగా మారింది.. త‌ల్లి డెడ్‌బాడీ ద‌గ్గ‌ర బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కూర్చుంది. ఈ ఘ‌ట‌న నిర్మ‌ల్ జిల్లా ముథోల్ మండ‌లం ఎడ్‌బిడ్ విలేజ్‌లో జ‌రిగింది. ప్రభుత్వం, ఉన్న‌తాధికారులు స్పందించి ఆ పాప‌కు మంచి భ‌విష్య‌త్ అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి.. మాన‌వ‌తా మూర్తులు, ద‌యార్థహృద‌యం ఉన్న‌వారు ఎవ‌రైనా ఆ చిన్నారికి సాయం చేసి ఆదుకోవాల‌ని ఆ జిల్లాకు చెందిన వ్య‌క్తి మంత్రి కేటీఆర్‌కు, ప్ర‌జ‌ల దేవుడు సోనూసూద్‌ను ట్యాగ్ చేస్తూ కొద్దిసేప‌టి క్రిత‌మే ట్విట్ట‌లో ఈ ఫొటో పోస్టు చేశాడు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement