Friday, April 26, 2024

కేరళలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి, 20మందికి గాయాలు

కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేరళలోని పాలక్కడ్ లో బస్సు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో 20మందికి గాయాలయ్యాయి. టెంపోలో 10మంది ప్రయాణీకులు ఇరుక్కున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement