Wednesday, May 15, 2024

KTR: ట్విట్టర్ లో న‌న్ను ఆన్ ఫాలో అవ్వండి

కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాని మోదీని విమ‌ర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్ర‌తీసారి ఇబ్బంది ప‌డే వారు ట్విట్ట‌ర్‌లో త‌న‌ను అనుస‌రించొద్ద‌ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. కేంద్రం, బీజేపీ వైఖ‌రిని, దుష్ర్ప‌చారాన్ని తాను ఎండ‌గ‌డుతూనే ఉంటాన‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక అచ్చే దిన్ దివాస్‌ను ఏప్రిల్ ఫూల్స్ డేగా పోల్చుతూ కేటీఆర్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement