Sunday, May 5, 2024

యూపీలో నెక్ టు నెక్ ఫైట్ ఉండొచ్చు.. బీజేపీ, ఎస్‌పీ మ‌ధ్య నువ్వా నేనా అన్న‌ట్టుంది..

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు సాగుతోందన్నారు శివసేన నేత సంజయ్ రౌత్. అఖిలేష్ కు వస్తున్న మద్దతు చూస్తుంటే ఉత్త‌ర ప్ర‌దేశ్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం అర్థమవుతోందన్నారు. ఆధిత్య థాక్రే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లారని.. అక్క‌డి పరిస్థితులను చూస్తుంటే మార్పు ఖాయం అని తాను భావిస్తున్న‌ట్టు చెప్పార‌ని సంజ‌య్ రౌత్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement