Thursday, May 16, 2024

Breaking: లారీ కిందకు దూసుకెళ్లిన బైక్.. అన్నాచెల్లెలు మృతి

ఆగి ఉన్న లారీ కిందకు బైక్ దూసుకెళ్లడంతో అన్నా చెల్లెలు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. నిలిచి ఉన్న లారీ కిందకు బైక్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న అన్నా చెల్లెలు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన అన్నా చెల్లెలు ముచ్చర్లకు చెందిన సుజిత్ రెడ్డి, పూజ గా గుర్తించారు. రాంపూర్ రింగు రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement