Monday, May 20, 2024

ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏఐసీసీ కార్యాలయం నుంచి జంతర్ మంతర్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు ర్యాలీ ప్రారంభం కాగానే పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఐదో రోజు ఈడీ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement