Tuesday, May 14, 2024

Breaking: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆస్పత్రిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆస్పత్రి అద్దాలను బీజేపీ కార్యకర్తలు పగులగొట్టారు. అంతటితో ఆగకుండా బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement