Sunday, April 28, 2024

Breaking: పెట్రోల్‌పై సుంకం త‌గ్గించిన కేంద్రం.. వాహ‌న‌దారుల‌కు కాస్త రిలీఫ్‌

కేంద్ర ప్ర‌భుత్వం పెట్ర‌లో్‌పై ఎక్సైజ్ డ్యూటీ సుంకం త‌గ్గించింది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌పై స్వ‌ల్పంగా ధ‌రలు త‌గ్గ‌నున్నాయి. పెంట్రోల్‌పై 8, డీజిల్‌పై 6 రూపాయ‌ల సుంకం త‌గ్గించిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కో స్టేట్‌లో ఒక్కో విధంగా ధ‌ర‌లు ఉండ‌నున్నాయి. త‌గ్గింపుతో హైద‌రాబాద్‌లో పెట్రోలో 9.50 పైస‌లు త‌గ్గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ధ‌ర‌లు శ‌నివారం అర్ధ‌రాత్రి నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. అంతేకాకుండా డొమెస్టిక్ గ్యాస్ సిలిండ‌ర్‌పై 200 రూపాయ‌ల మేర‌కు త‌గ్గించిన‌ట్టు వార్త‌లు అందుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement