Tuesday, April 30, 2024

టీ20 ప్రపంచకప్.. సూర్యకుమార్ యాదవ్ (14) ఔట్

టీ 20 ప్రపంచకప్‌లో రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోంది. భారత్ జట్టు 75 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మిడిలార్డర్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ తో 14 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్ లో ఫిలిప్ స్లాట్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement