Monday, April 29, 2024

Breaking: నుపుర్ శర్మపై మండిపడ్డ సుప్రీంకోర్టు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు మండిపడంది. ఉదయ్ పూర్ ఘటనకు నుపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని.. దేశ ప్రజలకు నుపుర్ శర్మ క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు తెలిపింది. మీడియా ద్వారా క్షమాపణ కోరాలని తెలిపింది. ఢిల్లీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నుపుర్ శర్మపై ఎఫ్ఐఆర్ లు నమోదైనా.. విచారణ చేయడంలో విఫలమయ్యారని సుప్రీంకోర్టు మండిపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement