Tuesday, May 7, 2024

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆరంభ నుంచి స్టాక్ మార్కెట్లు లాభాల బాటలోనే పయనించాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 659 పాయింట్లు లాభపడి 59688 వద్ద ముగిశాయి. అలాగే నిఫ్టీ 174 పాయింట్లు లాభపడి 17799 వద్ద ముగిశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను కూడగట్టుకున్నాయి. శ్రీసిమెంట్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ టాప్ గెయినర్స్ గా కొనసాగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement