Friday, May 3, 2024

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్

నేటి స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 249 పాయింట్లు లాభపడి 61,872కి చేరుకుంది. నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 18,403 వద్ద స్థిరపడింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.20%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.92%), భారతి ఎయిర్ టెల్ (1.64%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.56%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.41%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా మిగిలాయి… ఐటీసీ (-0.60%), రిలయన్స్ (-0.43%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.37%), సన్ ఫార్మా (-0.33%), నెస్లే ఇండియా (-0.16%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement