Thursday, May 16, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. ఉదయం నుంచి మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 58,298కి పడిపోయింది. నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 17,382 వద్ద స్థిరపడింది.సన్ ఫార్మా (2.46%), నెస్లే ఇండియా (2.39%), ఇన్ఫోసిస్ (2.20%), డాక్టర్ రెడ్డీస్ (1.33%), విప్రో (0.76%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ . ఎన్టీపీసీ (-3.10%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.46%), యాక్సిస్ బ్యాంక్ (-1.40%), రిలయన్స్ (-1.32%), యాక్సిస్ బ్యాంక్ (-1.17%) టాప్ లూజర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement