Thursday, April 25, 2024

Stock Market: 105 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు చివరకు నష్టాలు చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 105 పాయింట్లు నష్టపోయి 54,364కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు కోల్పోయి 16,240 వద్ద స్థిరపడింది. కాగా, హిందుస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్ నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement