Saturday, April 27, 2024

Breaking: ఫామ్ హౌస్ డీల్ కేసులో స్టే ఎత్తివేత

ఎమ్మెల్యేల ఎర కేసులో దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. దర్యాప్తు చేయవచ్చని మొయినాబాద్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితుల దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేయవచ్చని తెలిపింది. అయితే బీజేపీ పిటిషన్ ను హైకోర్టు పెండింగ్ లో పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement