బీసీసీఐ ఛైర్మన్ పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా చేశారు. బీసీసీఐ నూతన ఛైర్మన్ గా జై షా నియామకమయ్యారు. సౌరవ్ గంగూలీ గతంలోనూ చైర్మన్ పదవికి రాజీనామా చేశారని, ఆయన రాజకీయాల్లో వస్తున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. బీసీసీఐ నూతన ఛైర్మన్ గా జై షా నియామకమైనట్లు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement