Thursday, May 2, 2024

ఈడీ విచారణకు హాజరైన సోనియాగాంధీ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement