Sunday, April 28, 2024

కేంద్ర మంత్రులతో ప్రధాని మోడీ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement